Old Somalamma Jathara from Mar 20-24 : సోమాలమ్మ ఉత్సవాలు

సోమాలమ్మ

Yearly Jathama Utsavas of Patha Somalamma (Old Somalamma) Temple, Syamala Nagar are to be held from 20 to 24 March 2024. Huge Arrangements are being done on the occasion as Goddess Somalamma is said to be the Nagara Devatha (Goddess of Rajahmundry). Thousand of people are expected to visit Old Somalamma Temple Daily during the … Read more

యోగా సాధన చేయడం ద్వారా ప్రశాంత జీవనం: స్వామి స్మరణానంద గిరి

స్వామి స్మరణానంద గిరి

నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ప్రశాంత జీవనం పొందవచ్చని స్వామి స్మరణానంద గిరి పేర్కొన్నారు. శనివారం యోగదా సత్సంగ ఆత్మ సాక్షాత్కార పాఠాల ఆవిష్కరణ కార్యక్రమం ఆనం కళాకేంద్రంలో ప్రారంభించారు. క్రియాయోగ ధ్యానం కార్యక్రమంలో స్వామి స్మరణానంద గిరి ప్రసంగించారు. చిన్నతనం నుంచి యోగాకు సమయం కేటాయించాలని సూచించారు. అమెరికాలోని ఎస్‌.ఆర్‌.ఎఫ్‌. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన శరత్‌ మాట్లాడుతూ కృష్ణ భగవానుడు బోధించిన క్రియాయోగం గురించి పరిచయం చేశారు. యోగదా సత్సంగ్‌ సొసైటీ ఆఫ్‌ … Read more

Ramjan Holiday on 3rd May: రాజమండ్రిలో 3న దుకాణాలకు సెలవు

ఈ నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రంజాన్ సందర్భంగా దుకాణాలకు సెలవు పాటించాలని ది చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ మద్దుల మురళీకృష్ణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ రోజు నగరంలో దుకాణాలు మూసివేయాలని కోరారు. ప్రతి దుకాణదారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి లోబడి ఉండాలని అన్నారు.

రంజాన్‌ అనేది వరాల వసంతం: ఇఫ్తార్‌ విందులో ఆదిరెడ్డి వాసు

రాజమండ్రి నగరంలోని స్థానిక జాంపేట వద్ద ఉన్న మసీదులో నిర్వహించిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అక్కడ జరిగిన ముస్లింల సాంప్రదాయ ప్రార్ధనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రంజాన్‌ మాసం యొక్క విశిష్టత గురించి వివరించారు. రంజాన్‌ అనేది వరాల వసంతమని, చాలా గొప్ప నెల అని అభివర్ణించారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక … Read more

3 pilgrim centres at East Godavari in power-saving drive

Kakinada:  Three pilgrim centres in East Godavari districts, the shrine of Lord Satyadeva at Annavaram, Draksharama, the temple town of Bhimeswara known as Dakshina Kasi and the third one, Apppanapalli of Lord Balaji in Konaseema, have opted for power saving devices. Of the three, the Annavaram temple authorities went for both solar power and LED … Read more