Bhima Gold Showroom: రాజమండ్రిలో భీమ ఆభరణాల షోరూం ప్రారంభం
నగరంలోని గోకవరం బస్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బంగారు, వజ్రాభరణాల షోరూంను హోం మంత్రి తానేటి వనిత శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ భరత్ రాం, రుడా చైర్మన్ షర్మిలా రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ ఎండీ విష్ణు చరణ్ భట్ వీరికి సాదర స్వాగతం పలికారు. అనతరం బంగారు, వెండి, ప్లాటినం విభాగాలను వారు తిలకించారు. మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఆభరణాలు అందుబాటులో ఉనడం అభినందనీయం అని అన్నారు. ఎండీ … Read more