Devichowk: గాయత్రి మాత అవతారంలో రెండోరోజు

దసరా ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు అమ్మవారు గాయత్రి మాత అలంకారం లో భక్తిలకు దర్సనం ఇచ్చారు. దేవిచౌక్ లో 89వ దసరా నవరాత్రులు ఎంతో ఘనంగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అనేక మంది భక్తులు, రాజకీయ నాయకులు అమ్మవారిని రోజంతా దర్సిన్చుకున్తున్నారు. సాంస్కృతిక ఉత్సవాలు కూడా ప్రతీరోజు జరుగుతున్నాయి. 

Rate this post