‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జిల్లాలోని ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ౩33 పనులకు పరిపాలనా అనుమతి లభించగా వీటిలో ఇప్పటివరకు 202 పనులను ప్రారంభించినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.
ఇవి కూడా ఓ లుక్కేయండి ..
- Jagan Bus Yatra in Rajahmundry: జగన్ బస్ యాత్ర రాజమండ్రిలో ఎప్పుడంటే..
- Morampudi Flyover : మోరంపూడి ఫ్లై ఓవర్ పనులతో ట్రాఫిక్ మళ్లింపు
- వైకాపాలో పలువురి చేరికలు
- Old Somalamma Jathara from Mar 20-24 : సోమాలమ్మ ఉత్సవాలు
- Rural Seat Confirmed to Butchaiah – Durgesh Shifted to Nidadavole
- ధ్వని కాలుష్యం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యలు: రాజమండ్రి ట్రాఫిక్ డీఎస్పీ
మంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు పనులను సమీక్షించారు. దీనిలో కలెక్టర్ తో పాటు జేసి శ్రీధర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చూలిక వసతుల కల్పనకు సంబంధించి 84 సచివాలయాల పరిధిలో చేపట్టాల్సిన 508 పనులను గుర్తించి అప్లోడ్ చేసాం అన్నారు. జిల్లాలో ఇ-క్రాప్ 94 శాతం పూర్తీ చేశామన్నారు. స్పందన ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.