“సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర” విజయవంతం
రాజమహేంద్రవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కార్యక్రమంలో మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావులు డా. బి. ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, కోమరం భీం వంటి ఎందరో మహానుబావులు బీసీల అభివృద్ధికి పోరాడారని అదే మార్గంలో ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనకబడిన తరగతుల అభివృద్ధి విశేషంగా కృషి చేస్తున్నారని సామాజిక న్యాయ బేరి బస్సు యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన … Read more