Rajini as Additional SP: అడిషనల్ ఎస్పీ‌గా బాధ్యతలు చేపట్టిన రజిని

తూ. గోదావరి జిల్లాకు నూతన ఎడిషనల్ ఎస్పీగా ఎం. రజనీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ. కొత్తగా ఏర్పాటు చేసిన తూ. గో జిల్లా పరిస్థితులపై పూర్తి అవగాహన చేసుకుని, సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళల, చిన్నారులు భద్రతకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలపై దృష్తి సారించి వాటిని అరికట్టేలా చూస్తామని సార నిర్మూలన పై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియజేశారు.

Rate this post