“జవహర్ కు కొవ్వూరు టికెట్ ఇవ్వాలి” – బుంగ సంజయ్

మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ కు కొవ్వూరు నియో జకవర్గ టికెట్ కేటాయింపు విషయంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పునరాలోచించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగ సంజయ్ కోరారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా పార్టీ పార్లమెంట్ బాధ్యు డిగా తెదేపా అభివృద్ధికి జవహర్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన గెలుపు కోసం మాదిగలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. … Read more

Kovvuru Bridge Repairs: రోడ్ కం రైల్ బ్రిడ్జి మూసివేత వారం పాటు

godavari-bride-closed

Kovvuru Godavari Bridge Closed for Repairs for one Week: తూర్పుగోదావరి జిలాల్లోని ప్రధాన రహదారి మార్గం అయిన రాజమండ్రి-కొవ్వూరు  గోదావరి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ని అత్యవసర మరమత్తులు కోసం అక్టోబర్ 14 నుంచి వారం రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రకటించారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జికు సంబంధించి అత్యవసర రిపేర్ పనులను ఆర్‌అండ్‌బి, రైల్వే శాఖల ఆధ్వర్యలో పనులు నిర్వహించనున్నారు. వంతెనపై రోడ్డు మార్గం, రెయిలింగ్ … Read more

Voter Card Aadhar Link: నిన్నటిదాకా 22,341 మంది ఓటర్ల ఆధార్ అనుసంధానం

collector-madhavi-latha

తూర్జిపుగోదావరి జిల్లాలోని 1,570 పోలింగ్ కేంద్రాల ద్వారా ఆదివారం 22,341 మంది ఓటర్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల ద్వారా ఒక్క రోజు 60.06 శాతం ఓటరు కార్డులకు ఆధార్ అనుసంధానం జరిగించ న్నారు. బూతాయి అధికారులు ఓటర్ల నుంచి 6బీ ఫారాలు స్వీకరిం చినట్లు తెలిపారు. నియోజకవర్గాల వారి అనపర్తిలో 9.911, రాజానగరంలో 4075, రాజమహేంద్రవరం అర్బన్లో 2,377, గ్రామీణంలో … Read more

ఫ్లెక్స్ ల నిషేధ నిర్ణయాన్ని పునరాలోచించాలి: బుడ్డిగ రాధాకృష్ణ

ఫ్లెక్స్ ల నిషేధ నిర్ణయాన్ని పునరాలోచించాలని రాజమండ్రి ఫ్లెక్స్ ప్రింటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బుడ్డిగ రాధాకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. రాజమండ్రి ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ఇకపై ఫ్లెక్స్ లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో 35 ఫ్లెక్స్ మిషన్స్ ఉన్నాయని, ఒక్కొక్క దాంట్లో ఐదుగురు చొప్పున పనిచేస్తున్నారని, వారిపై కుటుంబాలు ఆధారపడ్డాయని హఠాత్తుగా ఫ్లెక్స్ లు … Read more

డీఆర్వో సుబ్బారావుకు ఐఏఎస్‌ కన్ఫర్మ్‌: కలెక్టర్‌ మాధవీలత అభినందనలు

జిల్లా రెవెన్యూ అధికారి బి.సుబ్బారావుకు ఐఏఎస్‌ సర్వీసు కన్ఫర్ప్‌ అయింది. దీంతో కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ కె.మాధవీలత, జాయింట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో  సుబ్బారావును సత్కరించి అభినందించారు. అనంతరం  కలెక్టర్‌ మాట్లాడుతూ పరిపాలనా దక్షతకు నిదర్శనంగా, నిబద్ధతకు మారుపేరుగా సుబ్బారావు నిలుస్తారన్నారు. సుదీర్ఘమైన ప్రభుత్వ సర్వీసులో ఎన్నో హోదాల్లో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి నిబద్ధతగల అధికారిగా గుర్తింపు పొందారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఇక్కడకు డీఆర్‌వోగా వచ్చి అందరి మన్ననలు పొందారన్నారు. ఆయన పనితీరును … Read more