Voter Card Aadhar Link: నిన్నటిదాకా 22,341 మంది ఓటర్ల ఆధార్ అనుసంధానం

తూర్జిపుగోదావరి జిల్లాలోని 1,570 పోలింగ్ కేంద్రాల ద్వారా ఆదివారం 22,341 మంది ఓటర్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.

ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల ద్వారా ఒక్క రోజు 60.06 శాతం ఓటరు కార్డులకు ఆధార్ అనుసంధానం జరిగించ న్నారు. బూతాయి అధికారులు ఓటర్ల నుంచి 6బీ ఫారాలు స్వీకరిం చినట్లు తెలిపారు. నియోజకవర్గాల వారి అనపర్తిలో 9.911, రాజానగరంలో 4075, రాజమహేంద్రవరం అర్బన్లో 2,377, గ్రామీణంలో రాజవోలులో 8682 గోపాలపురంలో 2969 మంది ఓటర్లు అనుసందానం చేయించుకున్నట్లు తెలిపారు. గరుడ యాప్ ద్వారా 8488 మంది, ఈఆర్వో-నెట్ ద్వారా 98 మంది ఓటర్ నమోదు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Rate this post