JP Nadda in Rajahmundry: మోదీ నేతృత్వంలో శరవేగంగా దేశం అభివృద్ధి

ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం శరవేగంగా అభివృద్ది చెందుతుందనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మన అభివృద్ది రేటు 8 శాతంగా ఉందని అన్నారు. దేశంలో పేదరికం 20% నుండి 10%కి తగ్గిందని తెలిపారు. అలాగే దేశంలో 2 కోట్ల 50 లక్షల ఇల్లు కట్టాంమని. జన్ ధన్ ఖాతాల సంఖ్య 45 వేల కోట్లు, వీరందరికీ 22 లక్షల కోట్లు జమచేశామని వెల్లడించారు. దేశంలో … Read more

దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యను తీవ్రంగా ఖండించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ అయిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యను తీవ్రంగా ఖండించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈరోజు హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను గొల్లలమామిడాడ గ్రామంలో పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి స్పందించి ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంత బాబు పై కేసు … Read more

YCP Meeting on Sunday : రేపు వైసిపి సర్వసభ్య సమావేశం

రాజమండ్రిలోని జె. యన్. రోడ్‌లో గల చెరుకూరి గార్డెన్స్ నందు శనివారం నగర వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు నగర వైసిపి అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపి మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే, తూ. గో జిల్లా వైసిపి అధ్యక్షులు జక్కంపూడి రాజా తదితరులు హాజరవుతారన్నారు. కావున వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Sharmila Reddy met YS Jagan

మన జిల్లాలోని ఐ. పోలవరం మండలం మురమల్ల వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజమండ్రి నగర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆమె ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించారు. అదే సమయంలో ఆమె నగరంలోని పలు ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లారు.

Janasena Demand: No Cricket Stadium in Arts College Ground

రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆస్తులను పరిరక్షించుకోవాలని తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమండ్రి నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్రికెట్ స్టేడియం నిర్మించవద్దని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆయన వెంట సిటీ నియోజకవర్గ జనసేన ఇన్చార్జి అను శ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

CPI Leaders Arrest: రాజమండ్రిలో సిపిఐ నాయకులు ముందస్తు అరెస్టులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను, పన్నుల భారాన్ని ప్రజలపై గుదిబండగా మారాయని దీనిపై ప్రజల బాధ తీర్చాలని 9న చలో అమరావతి నిర్వహిస్తుంటే జిల్లాలో ముందుస్తు అరెస్టులు చేయడం దారుణమని సిపిఐ నేత తాటిపాక మధు అన్నారు. ఈ నెల 9న సిపిఐ చలో అమరావతికి పిలుపునిస్తే ఒకరోజు ముందు నుండే పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధపడ్డారు. అధిక ధరలను అరికట్టలేని వైసీపీ ప్రభుత్వం సిపిఐ, ప్రజా సంఘాల నేతలకు నోటీసులు ఇవ్వటం, అరెస్టులు చేయడం … Read more