Jagan Bus Yatra in Rajahmundry: జగన్ బస్ యాత్ర రాజమండ్రిలో ఎప్పుడంటే..

Meanwhile, chief minister Jagan Mohan Reddy will resume his Memantha Siddham bus yatra on Thursday from Eethakota stay point. He took a day’s break on Wednesday on account of Sri Rama Navami festival. The chief minister’s programme coordinator and MLC Talasila Raghuram said that the bus yatra will go through Tanuku, Ravolapalem, Jonnada and halt … Read more

ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయం: గోరంట్ల

రామచంద్రపురంలో పనికిరాని మంత్రి రాజమండ్రికి ఎలా పనికి వస్తాడు అని గోరంట్ల చెల్లుబవయిన వేణుగోపాలకృష్ణ ని ఉద్దేశించి అన్నారు. ఈరోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖాయం అని టిడిపి ఎప్పుడో చెప్పింది అని, ఎప్పుడో చేసిన నిర్ణయాలు ఇప్పుడు కుదరదు అని చెప్పడానికి జనసేన నాయకుడు ఎవరు అని కందుల దుర్గేష్ ని ఉద్దేశించి అన్నారు. తాను ఈ ఎన్నికలలో పోటీ చేయడం ఖాయం అని … Read more

Janasena Meeting: జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని రాజమండ్రి సిటీ నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ అను శ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం సిటీ జనసేన కార్యాలయంలో పార్టీ సభ్యత్వ కిట్లు పంపిణీ చేసి మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా భావించి భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. గ్రామస్థాయిలో జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

టిట్కో లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలి : ఆదిరెడ్డి అప్పారావు

రాష్ట్ర ప్రభుత్వ నాన్చుడి ధోరణి వల్ల పేదల సొంతింటి కల కల్లగానే మిగిలిపోయేలా ఉందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాజమండ్రిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తమ తెలుగుదేశం పార్టీ హయాంలో షేర్‌ వాల్‌ టెక్నాలజీతో అందంగా నిర్మించిన లక్షలాది టిడ్కో గృహాలు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు తొలగించి అర్హులకు వాటిని ఎందుకు ఇవ్వలేకపోతోందని ప్రశ్నించారు. కళ్లెదుటే గృహ సముదాయాలు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నాయని, జగన్‌ … Read more

Jayapradha in Rajahmundry: ఏపీని అప్పుల ప్ర‌దేశ్‌గా మారుస్తున్నారు

ఏపీ రాజ‌కీయాల‌పై ప్ర‌ముఖ సినీ న‌టి, మాజీ ఎంపీ, బీజేపీ నేత జ‌య‌ప్ర‌ద మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో బీజేపీ గ‌ర్జ‌న పేరిట బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నిర్వ‌హించిన స‌భ‌కు హాజ‌రైన సంద‌ర్భంగా జ‌య‌ప్ర‌ద ఈ వ్యాఖ్య‌లు చేశారు. కొన్ని అనివార్య ప‌రిస్థితుల వ‌ల్ల‌నే తాను రాష్ట్ర రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యాన‌ని ఈ సంద‌ర్భంగా ఆమె చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అప్పుల ప్ర‌దేశ్‌గా మారుస్తున్నారంటూ జ‌య‌ప్ర‌ద ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి … Read more