Womens Cricket World Cup ఫైనల్ మ్యాచ్కు రిఫరీగా రాజమండ్రి మహిళ.. అరుదైన అవకాశం
Womens Cricket World Cup ఫైనల్ మ్యాచ్కు రిఫరీగా రాజమండ్రి మహిళ.. అరుదైన అవకాశం ఉమెన్స్ వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్కు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన గడికోట సర్వ లక్ష్మీ రిఫరీగా ఎంపియ్యారు. ఇప్పటికే పురుషుల క్రికెట్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించి రికార్డు క్రియేట్ చేసిన లక్ష్మీ.. ఈసారి మహిళల ప్రపంచ కప్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించబోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ప్యానెల్లో తొలి మహిళగా నియమితులై గతంలో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.1968లో జీఎస్ లక్ష్మీ … Read more