Cotton Barrage Road in Trouble
ధవిళేశ్వరం వద్ద గోదావరి బేరేజిపై రోడ్డు అంతంత మాత్రంగా వుంది. కొత్తగా మరో 9 మండలాల నుంచి అదనపు రద్దీ పెరగడం వల్ల రోడ్డు వేగంగా దెబ్బతినిపోతోంది.పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాలోని గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాలలోని 9 మండలాల ప్రజలు జిల్లాల పునర్యవస్ధీకరణ వల్ల తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చారు. ఆ మండలాల వారు రాజమహేంద్రవరంలో బొమ్మూరు వద్ద వున్న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాపోకలు సాగించాలంటే గోదావరి బేరేజి మీదుగా ప్రయాణించాలి. ఇందువల్ల బ్యారేజిపై … Read more