Flood in Godavari: మళ్ళీ పెరుగుతున్న గోదావరి వరద

రాజమహేంద్రవరంలో గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్గాలకు నీరు నదిలోకి
చేరుతోంది. ఉప నదుల్లోనూ నీరు పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శనివారం సాయంత్రం గంటలకు నీటి మట్టం 10:10 అడుగులకు చేరింది. దీంతో 5,96,719 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు వర్గాల ప్రభావం కారణంగా నీటి వివాహం పెరిగే ఆస్కారం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

Rate this post