సమాజసేవలో భాగస్వాములవ్వాలి October 29, 2020 by Gvsivakumar సమాజ సేవలో ప్రతిఒక్కరు భాగస్వాములవ్వాలని తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు కోరారు. తుమ్వా ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమం 150వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నిర్వాహకులను అభినందించారు.ఖాన్, నజీరుద్దీన్, సుభాన్, అబ్దుల్లా పాల్గొన్నారు. Rate this post