విమానాశ్రయంలో విజిలెన్స్ వారోత్సవాలు

 విమానాశ్రయంలో మంగళవారం విజిలెన్స్ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏపీడీ మనోజ్ కుమార్నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు. అవినీతిని ప్రోత్సహించకూడదని, నిరోధించాలని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా
సిబ్బంది, రక్షణ సిబ్బందితో ఏపీడీ ప్రతిజ్ఞ చేయించారు.
భౌతిక దూరం పాటిస్తూ
ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. వారం  పాటు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని ఏపీడీ తెలిపారు.
Rate this post