Rajahmundry Citizen Shows IAS: సివిల్స్ లో సత్తా చూపిన రాజమండ్రి యువకుడు
సివిల్స్ లో రాజమహేంద్రవరం కు చెందిన యువకుడు ప్రతిభ కనబరిచారు. ఆల్ ఇండియా సివిల్ ర్యాంక్ 99 సాదించాడు. భారతదేశంలోనే అత్యున్నత విద్య లో రాజమహేంద్రవరం కు చెందిన యువకుడు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగుర వేశాడు. నగరానికి చెందిన తరుణ్ పట్నాయక్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సివిల్ పరీక్షలు 99వ ర్యాంకు సాధించి సాధించాడు. రాజమహేంద్రవరం ఎల్ఐసీలో క్లర్కుగా పనిచేస్తున్న రవి కుమార్ పట్నాయక్, వైజాగ్ ఫుడ్స్ లో డైరెక్టర్ గా పని చేస్తున్న … Read more