Aajadi ka Amruth: అట్టహాసంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు

జాతీయ వాదం, సమైక్యత లక్ష్యంగా రాజమండ్రిలోని గోదావరి నదీ తీరాన ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు బుధవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, కమిషనర్ దినేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పురాణ ఇతిహాసాలు, బుర్రకథ తదితర ప్రాచీన కళలు ప్రదర్శించారు.

Rate this post